Saturday, August 24, 2019

కోరుకొండ సైనిక్‌ స్కూల్‌లో ప్రవేశాలకు ఆహ్వానం


విజయనగరం జిల్లా కోరుకొండ సైనిక్‌ స్కూల్‌లో 2020-21 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు కల్పించేందుకు జనవరి 5న పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్‌ కల్నల్‌ అరుణ్‌కులకర్ణి తెలిపారు. ఆరో తరగతిలో 60, తొమ్మిదో తరగతిలో 20 సీట్లు భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. సెప్టెంబరు 23 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. వివరాలకు ‌www.sainikschoolkorukonda.org వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు.

No comments:

Post a Comment