Tuesday, July 18, 2023

ఆదాయంలో 3, 4 స్థానాల్లో ఏపీ, తెలంగాణ ఆర్టీసీలు


ఆదాయ సముపార్జనలో ఏపీ, తెలంగాణ ఆర్టీసీలు దేశంలో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. 2018-19కి సంబంధించి కేంద్ర రహదారి, రవాణాశాఖ విడు దల చేసిన నివేదిక ఈ విషయాన్ని వెల్లడిరచింది. 

రూ. 8.120 కోట్ల ఆర్జనతో మహారాష్ట్ర ఆర్టీసీ తొలిస్థానం సాధించగా రూ.6,125.84 కోట్లతో ఏపీ, రూ.4,919.12 కోట్లతో తెలంగాణ ఆర్టీసీలు 3, 4 స్థానాలు దక్కించుకున్నాయి. నష్టాల్లో ఏపీ, టీఎస్‌ ఆర్టీసీలు 4, 6 ర్యాంకుల్లో ఉన్నాయి. 

No comments:

Post a Comment