Tuesday, September 20, 2016

మయన్మార్‌లో సుష్మా స్వరాజ్‌ పర్యటన


మయన్మార్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ 2016 ఆగస్టు 22న ఆ దేశంలో పర్యటించారు. భారత్‌కు వ్యతిరేకంగా మయన్మార్‌లో ఎలాంటి కార్యకలాపాలను అనుమతించేది లేదని ఆ దేశం తెలిపింది. పర్యటనలో ఆ దేశ అధ్యక్షుడు హితిన్‌ క్యా, విదేశాంగ మంత్రి అంగ్‌సాన్‌ సూకీతో సుష్మ సమావేశమయ్యారు.

No comments:

Post a Comment