Thursday, August 18, 2016

కార్గిల్ యుద్ధంలో భారత సైన్యం చేపట్టిన సైనిక చర్య పేరు..?


2016 జులై 26న దేశవ్యాప్తంగా కార్గిల్‌ విజయ్‌ దివస్‌ను ఘనంగా నిర్వహించారు. 1999 మే-జులైలో భారత్‌-పాక్‌ మధ్య కార్గిల్‌ యుద్ధం చోటు చేసుకుంది. కార్గిల్‌ సెక్టార్‌లో నియంత్రణ రేఖ వద్ద భారత్‌కు సంబంధించిన కీలక ప్రదేశాలను పాక్‌ సైనికులు ముజాహిదీన్‌ ముసుగులో దురాక్రమణకు పాల్పడ్డా రు. వారిని తరిమి కొట్టడానికి భారత
సైన్యం ఆపరేషన్‌ విజయ్‌ పేరిట సైనికచర్యను చేపట్టింది. అధికారికంగా ఈ యుద్ధం 1999 జులై 26న ముగిసింది. ఈ పోరులో 500 మందికి పైగా భారత సైనికులు  వీర మరణం పొందారు.

No comments:

Post a Comment