Saturday, August 27, 2016

మైక్రోసాఫ్ట్‌ ఇండియా అధ్యక్షుడిగా అనంత్‌ మహేశ్వరి


మైక్రోసాఫ్ట్‌ ఇండియా అధ్యక్షుడిగా అనంత్‌ మహేశ్వరి నియమితులయ్యారు. అనంత్‌ మహేశ్వరి 2017 జనవరి 1న ప్రస్తుత అధ్యక్షుడు భాస్కర్‌ ప్రామాణిక్‌ నుంచి బాధ్యతలు చేపడతారు. దేశవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్‌ ఉత్పత్తులు, సేవలు, అనుబంధ సమర్పణలకు మహేశ్వరి ఆధ్వర్యం వహిస్తారు. 

No comments:

Post a Comment