Saturday, August 27, 2016

మదర్‌థెరిసాకు సెయింట్‌ హోదాకు కరేన్‌ వాస్వాని లోగో


సంఘ సేవకురాలు, నోబెల్‌ గ్రహీత మదర్‌థెరిసాకు సెయింట్‌ హోదా ఇచ్చేందుకు వాటికన్‌లో నిర్వహించనున్న కార్యక్రమానికి అధికార చిహ్నంగా ముంబయి డిజైనర్‌ కరేన్‌ వాస్వాని రూపొందించిన లోగో ఎంపికైంది. బోసి నవ్వుల చిన్నారిని ప్రేమతో చేతుల్లోకి తీసుకున్న మదర్‌ బొమ్మతో లోగోను తీర్చిదిద్దారు. 2016 సెప్టెంబరు 4న జరిగే ఈ కార్యక్రమానికి పోప్‌ ఫ్రాన్సిస్‌ థెరిసాకు సెయింట్‌ (మత గురువు) హోదా ఇవ్వనున్నారు.

No comments:

Post a Comment