Tuesday, August 23, 2016

మైక్రోసాఫ్ట్‌ ఇండియా అధ్యక్షుడిగా అనంత్‌ మహేశ్వరి


మైక్రోసాఫ్ట్‌ ఇండియా అధ్యక్షుడిగా అనంత్‌ మహేశ్వరి నియమితుయ్యారు. అనంత్‌ మహేశ్వరి 2017 జనవరి 1న ప్రస్తుత అధ్యక్షుడు భాస్కర్‌ ప్రామాణిక్‌ నుంచి బాధ్యతలు చేపడతారు. దేశవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్‌ ఉత్పత్తలు, సేవలు, అనుబంధ సమర్పణకు మహేశ్వరి ఆధ్వర్యం వహిస్తారు.

No comments:

Post a Comment