Monday, August 29, 2016

కాబూల్ లో ఇటీవల కిడ్నాప్ కు గురైన భారతీయ మహిళ ఎవరు?


అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబూల్‌లో అపహరణకు గురైన భారతీయ మహిళ జుడిత్‌ డిసౌజా(40) అపహరణ నుంచి బయటపడి భారత్‌ చేరుకున్నారు. కాబూల్‌లోని ఆగాఖాన్‌ ఫౌండేషన్‌లో సీనియర్‌ సాంకేతిక సలహాదారుగా పనిచేస్తున్న జుడిత్‌ను 2016 జూన్‌ 9న ఆమె కార్యాలయం బయట ఉగ్రవాదులుగా భావిస్తున్న అగంతకులు మరో ఇద్దరితోపాటు అపహరించారు. ఇందుకు సంబంధించిన వివరాలు తెలియలేదు.

No comments:

Post a Comment