Saturday, August 27, 2016

ఐఓసీలో సభ్యత్వం పొందిన తొలి భారత మహిళ నీతా అంబానీ


రియన్స్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ నీతా అంబానీ అంతర్జాతీయ ఒలింపిక్‌ సంఘం (ఐఓసీ) సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఐఓసీలో సభ్యత్వం పొందిన తొలి భారత మహిళగా 52 ఏళ్ల నీతా ఘనత సాధించారు. 70 ఏళ్ల వయసు వరకు ఆమె ఐఓసీ సభ్యురాలిగా ఉంటారు.

No comments:

Post a Comment