Sunday, August 28, 2016

అనంత పద్మనాభ ఆలయ ఖజానాపై వినోద్‌రాయ్‌ నివేదిక



కేరళలోని అనంత పద్మనాభ ఆలయ ఖజానా నుంచి 769 బంగారు కుండలు మాయమైనట్లు సుప్రీంకోర్టుకు మాజీ కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ వినోద్‌రాయ్‌ నివేదిక సమర్పించారు. ఈ మొత్తం బంగారం విలువ రూ.186 కోట్లని, దాన్ని దొంగిలించి ఉండొచ్చని నివేదికలో వెల్లడించారు. 35 కిలోల బరువైన రూ.14 లక్షల విలువైన వెండి కడ్డీ కూడా మాయమైందని, 1970లో అమ్మిన 2.11 ఎకరాల భూమికి సంబంధించిన రికార్డులు లేవని కూడా నివేదికలో వెల్లడించారు.


No comments:

Post a Comment