Saturday, August 27, 2016

లోక్‌సభ మీడియా సలహా కమిటీ ఛైర్మన్‌గా డీపీ కామత్‌


 2016-17 సం॥నికి లోక్‌సభ మీడియా సలహా కమిటీని స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ నియమించారు. మీడియాలో సుదీర్ఘ అనుభవం ఉన్న పాత్రికేయులు డీపీ కామత్‌ కమిటీకి ఛైర్మన్‌గా, యూఎన్‌ఐ (యునైటెడ్‌ న్యూస్‌ ఆఫ్‌ ఇండియా) వార్తాసంస్థలకు చెందిన నీరజ్‌ వాజ్‌పేయి వైస్‌  ఛైర్మన్‌గా నియమితుయ్యారు. కమిటీలో 29 మంది సభ్యులుంటారు.

No comments:

Post a Comment