Saturday, August 27, 2016

అరుణాచల్‌ప్రదేశ్‌ మాజీ సీఎం అనుమానాస్పద మృతి


అరుణాచల్‌ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కలిఖోపుల్‌ 2016 ఆగస్టు 7న అనుమానాస్పద స్థితిలో ఇటానగర్‌లోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో మృతి చెందారు. కాంగ్రెస్‌ తిరుగుబాటు నేత అయిన పుల్‌ 2016  ఫిబ్రవరి 19 నుంచి జులై 13 వరకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలని జులైలో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఆయన సీఎం పదవి నుంచి తప్పుకున్నారు.

No comments:

Post a Comment