Saturday, August 27, 2016

విశ్వనాథ గోపాలకృష్ణకు రాష్ట్రపతి పురస్కారం


సంస్కృత భాషా వికాసానికి ఎనలేని కృషిచేసిన మహా మహోపాధ్యాయ శాస్త్రనిధి విశ్వనాథ గోపాలకృష్ణకు రాష్ట్రపతి పురస్కారం లభించింది. విశ్వనాథ గోపాలకృష్ణ స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం. తిరుపతి సంస్కృత విద్యాపీఠం నుంచి గతంలో మహా మహోపాధ్యాయ బిరుదు అందుకున్నారు. 

No comments:

Post a Comment