Monday, August 29, 2016

భారత హాకీ దిగ్గజం మహ్మద్‌ షాహిద్‌ మృతి


భారత హాకీ దిగ్గజం మహ్మద్‌ షాహిద్‌(56) అనారోగ్యంతో 2016 జులై 20న ఢిల్లీలో మరణించాడు. 3 ఒలింపిక్స్‌లో పాల్గొన్న షాహిద్‌ 1980 మాస్కో ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన భారత జట్టులో సభ్యుడు. 1985-86 లో భారత జట్టుకు నాయకత్వం వహించాడు. 3 ఒలింపిక్స్‌లో ఆడిన షాహిద్‌ను భారత ప్రభుత్వం అర్జున, పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. 

No comments:

Post a Comment