Tuesday, August 23, 2016

విజయవాడ-ధర్మవరం మధ్య కొత్త ఎక్స్‌ప్రెస్‌ రైలు


విజయవాడ-ధర్మవరం మధ్య కొత్త ఎక్స్‌ప్రెస్‌ రైలును రైల్వేశాఖ మంత్రి సురేష్‌ ప్రభు డిల్లీ నుంచి రిమోట్‌ లింక్‌తో ప్రారంభించారు. మొత్తం 510 కి.మీ. దూరమున్న ఈ రెండు స్టేషన్ల మధ్య ఇది వారంలో మూడు రోజులపాటు రాకపోకలు సాగిస్తుంది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం, జిల్లాల్లో ప్రయాణించే ఈ రైల్లో 11 బోగీలు ఉంటాయి.

No comments:

Post a Comment