Thursday, August 18, 2016

ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టానికి సవరణలు ప్రతిపాదిస్తూ రాజ్యసభలో ప్రయివేట్ బిల్లు ప్రవేశపెట్టిన ఎంపీ ఎవరు..?


ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టానికి సవరణలు  ప్రతిపాదిస్తూ కాంగ్రెస్‌ ఎంపీ కేవీపీ రామచంద్రరావు పెట్టిన ప్రైవేట్‌ మెంబర్స్‌ బిల్లుపై 2016 జులై 28, 29 తేదీల్లో రాజ్యసభ చర్చ చేపట్టింది. ఈ చర్చలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశంపై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లభించలేదు. ఈ  అంశం విభజన బిల్లులో లేదని ప్రభుత్వం పునరుద్ఘాటించింది. 

No comments:

Post a Comment