Saturday, August 27, 2016

నయీం హతం


హత్యలు, దోపిడీలు, బెదిరింపులు, భూదందాలతో కరడుగట్టిన నరహంతకుడు, సూడో నక్సలైట్‌  నయీం మహబూబ్‌నగర్‌ జిల్లా షాద్‌నగర్‌లో పోలీసుల కాల్పుల్లో హతమయ్యాడు. ఐపీఎస్‌ అధికారి వ్యాస్‌, మాజీ నక్సలైట్లు ఈదన్న, బెల్లి లలిత, పటోళ్ల గోవర్థన్‌రెడ్డి, పౌర హక్కుల సంఘం నేతలు పురుషోత్తం, అజీం అలీ తదితరులు హత్యల్లో నయీం నిందితుడుగా ఉన్నాడు.

No comments:

Post a Comment