Thursday, September 22, 2016

బంగ్లాదేశ్‌కు భారత్‌ విద్యుత్‌

బంగ్లాదేశ్‌, భారత్‌ ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అయ్యే దిశగా మరో ముందడుగు పడింది. 2016 మార్చి 23 నుంచి బంగ్లాదేశ్‌కు భారత్‌ 100 మెగావాట్ల విద్యుత్‌ సరఫరా చేయడం ప్రారంభించింది. బదులుగా ఆ దేశం 10 జీబీపీఎస్‌ ఇంటర్నెట్‌ బ్యాండ్‌ విడ్త్‌ను అందించనుంది. ప్రధాని నరేంద్రమోడి, బంగ్లా ప్రధాని షేక్‌ హసీనా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా దీన్ని ప్రారంభించారు.

No comments:

Post a Comment