Monday, September 19, 2016

బ్రిటన్‌లో భారత సంతతి వ్యక్తి ఓపెన్‌ బోర్డర్స్‌ పార్టీ

  బ్రిటన్‌లో భారత సంతతి వ్యక్తి హర్జిందర్‌ సింగ్‌ 2015 డిసెంబర్‌ 27న ‘ఓపెన్‌ బోర్డర్స్‌ పార్టీ’ పేరుతో నూతన రాజకీయ పార్టీని స్థాపించారు. నేరస్థులు కాని, అంటువ్యాధులు లేనివారెవరైనా సరే బ్రిటన్‌లో ప్రవేశించడానికి అనుగుణంగా వలస నిబంధనలు తీసుకురావడమే లక్ష్యంగా తన పార్టీ కృషి చేస్తుందని సింగ్‌ వెల్లడించారు.

No comments:

Post a Comment