Friday, September 30, 2016

కేంద్రం, నాబార్ట్‌, ఎన్‌డబ్ల్యూడీఏ మధ్య కీలక ఒప్పందం


సాగునీటి ప్రాజెక్టును పూర్తిచేసేందుకు అవసరమైన నిధులకు సంబంధించి 2016 సెప్టెంబర్‌ 6న కేంద్ర జల వనరుల శాఖ, నాబార్డ్‌, జాతీయ వాటర్‌ డెవప్‌మెంట్‌ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యూడీఏ) మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన(పీఎంకేఎ)లో భాగంగా నాబార్డ్‌ నిధులతో దేశవ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న 99 (గుర్తించిన) సాగునీటి ప్రాజెక్టులను 2019-20 లోపు పూర్తి చేయనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే కొత్తగా 76.03 లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుంది.

No comments:

Post a Comment