Sunday, September 25, 2016

ప్రధానమంత్రి ఉజ్వల యోజన ప్రారంభం

దారిద్య రేఖకు దిగువన ఉన్న వారికి ఉచిత ఎల్పీజీ కనెక్షన్లు అందించే ‘ప్రధానమంత్రి ఉజ్వల యోజన’ను ప్రధాని నరేంద్రమోడి 2016 మే 1న ఉత్తరప్రదేశ్‌లోని బలియాలో ప్రారంభించారు. ఈ కార్యక్రమం కింద వచ్చే మూడేళ్లలో 5 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు అందజేస్తారు. వారణాసిలో జరిగిన మరో కార్యక్రమంలో ప్రధాని 11,000 మంది లబ్దిదారులకు ఇ-రిక్షాను పంపిణీ చేశారు.

No comments:

Post a Comment