Tuesday, September 20, 2016

ఈజిప్ట్‌ అధ్యక్షుడి భారత పర్యటన


ఈజిప్ట్‌ అధ్యక్షుడు అట్టెల్‌ ఫత్తాప్‌ా ఎల్‌-సిసీ 2016 సెప్టెంబర్‌ 2న ప్రధానమంత్రి నరేంద్రమోడితో సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించే దిశగా రక్షణ, భద్రతా రంగాల్లో సహకరించుకోవాలని నిర్ణయించారు. నౌకా వాణిజ్యానికి సంబంధించి రవాణా ఒప్పందంపై సంతకాల  చేశారు.

No comments:

Post a Comment