Thursday, September 22, 2016

విద్యార్థుల మానసిక వికాసానికి ‘విద్యాంజలి’ పథకం



ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల మానసిక వికాసానికి దోహదపడేందుకు ‘విద్యాంజలి’ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా పలువురు ఉత్సాహవంతులు స్వచ్ఛందంగా పాఠశాలలకు విచ్చేసి విద్యార్థులకు వక్తృత్వం, నటన లాంటి విద్యేతర అంశాల్లో శిక్షణనిచ్చేందుకు వీలుంటుంది. ఈ పథకాన్ని ఢల్లీలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి స్మృతి ఇరానీ ప్రారంభించారు.

No comments:

Post a Comment