Thursday, September 22, 2016

ఆధార్‌ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

ఆధార్‌ (ఆర్థిక తదితర రాయితీలు, ప్రయోజనాలు, సేవ క్షిత పంపిణీ) బిల్లు, 2016ను లోక్‌సభ 2016 మార్చి 10న మూజువాణి ఓటుతో ఆమోదించింది. ప్రభుత్వ రాయితీలను, ప్రయోజనాలను ఆధార్‌ సంఖ్యతో అనుసంధానించి  అందజేయడానికి ఈ బిల్లు చట్టబద్ధత కల్పిస్తుంది. ఆధార్‌ బిల్లును యూపీఏ ప్రభుత్వం సెప్టెంబరు 2010లో ఆమోదించింది. డిసెంబరులో పార్లమెంటులో ప్రవేశపెట్టింది.

No comments:

Post a Comment