Tuesday, September 20, 2016

మయన్మార్‌ అధ్యక్షుడి భారత పర్యటన


మయన్మార్‌ అభివృద్ధి కోసం అక్కడి ప్రభుత్వ కార్యక్రమాలకు పూర్తి సహకారం అందిస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోడి హామీ ఇచ్చారు. మయన్మార్‌ అధ్యక్షుడు యు హతిన్‌ క్యా భారత పర్యటనలో భాగంగా 2016 ఆగస్టు 29న ప్రధాని మోడితో భేటీ అయ్యారు. ఉగ్రవాదంపై పోరు, చొరబాటు కార్యక్రమాల  నిరోధం, రవాణా, వైద్యం, పునరుత్పాదక ఇంధన రంగాల్లో సంబంధాల్ని విస్త ృతం చేసుకోవాని ఈ సమావేశంలో నిర్ణయించారు.

No comments:

Post a Comment