Thursday, September 22, 2016

పారాదీప్‌ రిఫైనరీ జాతికి అంకితం

 ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌  ఒడిశాలోని పారాదీప్‌లో నిర్మించిన చమురు శుద్ధి కేంద్రాన్ని ప్రధాని నరేంద్రమోడి 2016 ఫిబ్రవరి 7న జాతికి అంకితం చేశారు. దీనికి 2000 మేలో నాటి ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి శంకుస్థాపన చేశారు. 

No comments:

Post a Comment