Thursday, September 22, 2016

యూఏఈ` భారత్‌ మధ్య 9 ఒప్పందాలు

అబుదబి యువరాజు షేక్‌ మహమ్మద్‌బిన్‌ జాయెద్‌ అల్‌ నహైన్‌ భారత పర్యటనలో భాగంగా యునెటైడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)-భారత్‌ మధ్య 2016 ఫిబ్రవరి 11న 9 ఒప్పందాలు కుదిరాయి. కరెన్సీ మార్పిడి, సంస్కృతి, మౌలిక సదుపాయా నైపుణ్యాభివృద్ధి, వాణిజ్య సమాచార మార్పిడికి సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకున్నారు.

No comments:

Post a Comment