పారాలింపిక్స్లో 2016 సెప్టెంబర్ 11న జరిగిన పురుషుల హైజంప్ టి-42 లో తమిళనాడుకు చెందిన మరియప్పన్ తంగవేలు స్వర్ణ పతకం సాధించాడు, దీంతో ఒలిపింక్స్లో భారత్ నుంచి హైజంప్ విభాగంలోస్వర్ణ పతకం సాధించిన మొదటి అథ్లెట్గా రికార్డు సృష్టించాడు. ఇదే విభాగంలో నోయిడాకు చెందిన వరుణ్ సింగ్ భటి కాంస్యం సాధించాడు, తంగవేలు 189 మీ.ఎత్తుకు ఎగిరి అగ్రస్థానంలో నిలవగా భటి 186 మీ.తో మూడో స్థానంలో నిలిచాడు. అమెరికాకు చెందిన సామ్గ్రెవే (186) రెండో స్థానంతో రజతం అందుకున్నాడు.
Friday, September 30, 2016
పొరాలింపిక్స్లో మరియప్పన్ తంగవేలుకు స్వర్ణం
పారాలింపిక్స్లో 2016 సెప్టెంబర్ 11న జరిగిన పురుషుల హైజంప్ టి-42 లో తమిళనాడుకు చెందిన మరియప్పన్ తంగవేలు స్వర్ణ పతకం సాధించాడు, దీంతో ఒలిపింక్స్లో భారత్ నుంచి హైజంప్ విభాగంలోస్వర్ణ పతకం సాధించిన మొదటి అథ్లెట్గా రికార్డు సృష్టించాడు. ఇదే విభాగంలో నోయిడాకు చెందిన వరుణ్ సింగ్ భటి కాంస్యం సాధించాడు, తంగవేలు 189 మీ.ఎత్తుకు ఎగిరి అగ్రస్థానంలో నిలవగా భటి 186 మీ.తో మూడో స్థానంలో నిలిచాడు. అమెరికాకు చెందిన సామ్గ్రెవే (186) రెండో స్థానంతో రజతం అందుకున్నాడు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment