Tuesday, September 20, 2016

స్క్రామ్‌ జెట్‌ ఇంజన్‌ ప్రయోగం విజయవంతం


భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) 2016 ఆగస్టు 28న భూవాతావరణంలోని ఆక్సిజన్‌ను ఇంధనంగా వాడుకుంటూ అంతరిక్షంలోకి దూసుకుపోయే స్క్రామ్‌ జెట్‌ రాకెట్‌ ఇంజన్‌ సామర్థ్యాన్ని విజయవంతంగా పరీక్షించింది. దీంతో స్క్రామ్‌ జెట్‌ రాకెట్‌ ఇంజన్‌ సామర్థ్యం కలిగిన 4వ దేశంగా భారత్‌ నిలిచింది. దీంతో ఉపగ్రహా ప్రయోగ ఖర్చును గణనీయంగా తగ్గించడంతో పాటు అత్యాధునిక ఎయిర్‌ బ్రీతింగ్‌ ఇంజన్‌ రూపకల్పనలో ఇస్రో ముందడుగేసింది.


No comments:

Post a Comment