Friday, September 30, 2016

కర్ణాటక, తమిళనాడు మధ్య కావేరి జల వివాదం


కావేరి నదీ జలాల పంపిణీపై కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య వివాదం ముదిరి హింసాత్మకంగా మారింది. దీంతో రెండు రాష్ట్రాల్లోను పౌరులు, ఆస్తులపై పెద్దఎత్తున దాడులు జరిగాయి. తమిళనాడుకు రోజుకు 12 వేల క్యూసెక్కుల చొప్పన 10 రోజుల పాటు కావేరి జలాలు విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టు 2016 సెప్టెంబర్‌ 12న ఆదేశాలిచ్చింది. దీంతో ఒక్కసారిగా అల్లర్లు చెలరేగి హింసాత్మకంగా మారడంతో వందల సంఖ్యలో ప్రభుత్వ ప్రైవేటు వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. 

No comments:

Post a Comment