Monday, September 19, 2016

జైపూర్‌లో బ్రిక్స్‌ దేశాల మహిళా పార్లమెంటేరియన్ల సదస్సు


జైపూర్‌లో 2016 ఆగస్టు 20, 21 తేదీల్లో బ్రిక్స్‌ దేశాల మహిళా పార్లమెంటేరియన్ల సదస్సు జరిగింది. ఇందులో పాల్గొన్న ప్రతినిధుల  బ్రిక్స్‌ దేశాల  మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చించడంతోపాటు ప్రపంచ సంస్థల్లో తమ దేశాలకు అధిక భూమిక ఉండాని అభిలషించారు. లోక్సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ మాట్లాడుతూ వాతావరణ మార్పు పరిణామాలను ఎదుర్కోవడం, మహిళ సంక్షేమాన్ని పెంపొందించడంపై బ్రిక్స్‌ దేశాలు  అనుసరిస్తున్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేయాలని సూచించారు.

No comments:

Post a Comment