Friday, September 30, 2016

రియో పారాలింపిక్స్‌

2016 పారాలింపిక్స్‌ క్రీడలు సెప్టెంబర్‌ 8 నుంచి 18 వరకు లియో డి జనీరోలోని మరకానా స్టేడియంలో ప్రారంభమయ్యాయి. ఈ క్రీడల చరిత్రలో తొలిసారిగా 159 దేశాల నుంచి 4342 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. భారత్‌ నుంచి 17 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. డోపింగ్‌ ఆరోపణలతో రష్యా అథ్లెట్లను క్రీడల్లో పాల్గొనకుండా బహిష్కరించారు.

No comments:

Post a Comment