Monday, September 19, 2016

స్వచ్ఛ భారత్‌కు ప్రపంచబ్యాంక్‌ రుణం

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛభారత్‌ కార్యక్రమానికి 1.5బిలియన్‌ డాలర్ల రుణం అందించేందుకు ప్రపంచబ్యాంకు ఆమోదం తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్య కార్యక్రమాలకు, 2019 నాటికి గ్రామాల్లో బహిరంగ మల విసర్జనకు ముగింపు పలికేందుకు ఈ నిధులను వెచ్చించనున్నారు.

No comments:

Post a Comment