Thursday, September 22, 2016

మేక్‌ ఇన్‌ ఇండియాలో మొదటి మెట్రో రైలు బోగి తయారీ

‘భారత్‌లో తయారీ’ ప్రక్రియలో భాగంగా తయారైన మొదటి మెట్రోరైలు బోగీని చిత్తూరు జిల్లా వరదయ్యపాలెం మండంలోని ‘శ్రీ సిటీ’లోని ఆల్‌స్టామ్‌ పరిశ్రమ నుంచి కేరళలోని కొచ్చి మెట్రోరైల్‌ ప్రాజెక్టుకు సరఫరా చేశారు.  కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు మెట్రో రైలు బోగీ సరఫరా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

No comments:

Post a Comment