Friday, September 30, 2016

పద్మభూషణ్‌కు సుశీల్‌ పేరు ప్రతిపాదన

రెండుసార్లు ఒలింపిక్‌ పతకం సాధించిన రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌ సింగ్‌ను దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్‌కు ప్రతిపాదించినట్లు భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) ప్రకటించింది. సుశీల్‌తో పాటు మహిళా రెజ్లర్‌ అల్కా తోమర్‌, ద్రోణాచార్య అవార్డు గ్రహీత యశ్వీర్‌ సింగ్‌ను కూడా ఈ ప్రతిష్టాత్మక పురస్కారానికి సిఫార్సు చేశారు. ఇప్పటికే అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న అందుకున్న సుశీల్‌కు గతంలో కేంద్రం పద్మభూషణ్‌ను తిరస్కరించింది.

No comments:

Post a Comment