Friday, September 30, 2016

ఎంసీసీ గౌరవ సభ్యునిగా జహీర్‌ఖాన్‌

 లండన్‌లోని ప్రఖ్యాత మెరిల్‌ బోన్‌ క్రికెట్‌ క్లబ్‌(ఎంసీసీ)లో భారత మాజీ పేసర్‌ జహీర్‌ఖాన్‌ గౌరవ జీవితకాల సభ్యునిగా ఎంపికయ్యాడు. ఇప్పటి వరకు భారత్‌ నుంచి ఈ గౌరవాన్ని 23 మంది పొందారు. జహీర్‌ తన కెరీర్‌లో 92 టెస్టులు, 200 వన్డేలను ఆడాడు. 2016 ఆగస్టులో వీరేంద్ర సెహ్వాగ్‌కు ఇదే గౌరవాన్ని ఎంసీసీ అందించింది.

No comments:

Post a Comment