Friday, September 30, 2016

ఆవాజ్‌-ఏ-పంజాబ్‌ పార్టీని ప్రకటించిన సిద్ధూ


ఇటీవల రాజ్యసభకు రాజీనామా చేసి బీజేపీ నుంచి బయటకు వచ్చిన మాజీ క్రికెటర్‌ నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూ ఆవాజ్‌-ఏ-పంజాబ్‌ పేరుతో రాజకీయేతర పార్టీని ప్రకటించారు. చండీగఢ్‌లో 2016 సెప్టెంబర్‌ 8న కొత్త పార్టీని ప్రకటించాడు. 

No comments:

Post a Comment