Sunday, September 25, 2016

మోడి ప్రభుత్వంపై సంతృప్తి వ్యక్తం చేసిన 84 శాతం ప్రజలు

నరేంద్రమోడి రెండేళ్ల ప్రభుత్వ పాలన తీరుపై మూడింట రెండొంతుల మంది ప్రజానీకం సంతృప్తిని వ్యక్తం చేసింది. లోకల్‌ సర్కిల్స్‌ సంస్థ సర్వేలో ఈ విషయం తేలింది. 20 అంశాతో కూడిన పత్రాన్ని 15 వేల మంది పట్టణవాసులు అందించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. 64 శాతం మంది ప్రజలు ప్రభుత్వ పనితీరు బాగుందని అభిప్రాయపడగా, 34 శాతం మంది అనుకున్నంత బాగా లేదని పేర్కొన్నట్లు నివేదిక వెల్లడించింది.

No comments:

Post a Comment