Wednesday, September 14, 2016

పాక్‌లో అత్యంత ధనిక రాజకీయ నేత నవాజ్‌ షరీఫ్‌

పాకిస్థాన్‌ ప్రధానమంత్రి నవాజ్‌ షరీఫ్‌ దేశంలోనే అత్యంత ధనిక రాజకీయనేతగా నిలిచారు. ఆయనకు రూ.200 కోట్లు విలువైన ఆస్తులు ఉన్నట్లు 2016 ఏప్రిల్‌లో వెల్లడైంది. కేవలం నాలుగేళ్లలోనే రూ.100 కోట్లు కూడబెట్టారు. ఈ వివరాలను పాక్‌ ఎన్నికల కమిషన్‌ విడుదల చేసింది. షరీఫ్‌తో పాటు ఆయన సతీమణి పేరిట రూ.200 కోట్లు విలువైన ఆస్తులు ఉన్నట్లు వెల్లడించింది.

No comments:

Post a Comment