జాతీయ స్థాయిలో స్మార్ట్ గవర్నెన్స్ అంశంపై దేశవ్యాప్తంగా స్కాచ్ నిర్వహించిన పోటీల్లో ఆంధ్రప్రదేశ్కు 7 అవార్డులు లభించాయి. అందులో విజయవాడ నగరపాక సంస్థ(VMC)కు 6 అవార్డులు లభించాయి. సౌరనగరం, డిజిటల్ ఇంటి సంఖ్య విధానం, సమీకృత ఆన్లైన్ అభివృద్ధి అనుమతుల నిర్వహణ వ్యవస్థ, ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ హాజరు విధానం, స్మార్ట్సిటీ యాప్ విభాగాల్లో వీఎంసీ పురస్కారాలు దక్కించుకుంది. వీటితో పాటు ఆర్డర్ ఆఫ్ మెరిట్ లో దేశంలోనే 3వ స్థానంలో నిలిచింది. స్వచ్ఛభారత్ అంశంలో అనంతపురం జిల్లాలోని తాడిపత్రి పురపాలక సంఘానికి బంగారు పతకం లభించింది.
VMC-Vijayawada Municipal Corporation

No comments:
Post a Comment