Saturday, September 17, 2016

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు రాజభాష కీర్తి పురస్కారం


అధికార భాష హిందీని దేశ వ్యాప్తంగా ఉన్న విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు ప్రధాన కార్యాలయాలు, మార్కెటింగ్‌, లైజన్‌ కార్యాలయాల్లో సమర్థంగా అమలు చేస్తున్నందుకుగాను సంస్థకు ప్రతిష్టాత్మక రాజభాష కీర్తి పురస్కారం లభించింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన హిందీ దివస్‌ కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చేతుల మీదుగా విశాఖ ఉక్కు కర్మాగారం సీఎండీ పి.మధుసూదన్‌ ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

No comments:

Post a Comment