Wednesday, September 14, 2016

హిరోషిమాను సందర్శించిన తొలి అమెరికా అధ్యక్షుడు ఒబామా

రెండో ప్రపంచ యుద్ధంలో హిరోషిమా, నాగసాకి పట్టణాలపై జరిగిన అణ్వాయుధ దాడిలో మరణించిన 1,40,000 మందికి అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా జపాన్‌లోని హిరోషిమా శాంతివనంలో 2016 మే 27న నివాళులర్పించారు. 1945 ఆగస్టు 6న హిరోషిమాపై బి-29 బాంబర్‌ నుంచి తొలి అణుబాంబు ‘లిటిల్‌ బాయ్‌’ను అమెరికా వదిలింది. ఆగస్టు 9న నాగసాకిపై బి-29 బాంబర్‌ నుంచి అణుబాంబు ‘ఫ్యాట్‌ బాయ్‌’ను అమెరికా వదిలింది. హిరోషిమాపై దాడితో 1,40,000 మంది, నాగసాకిపై దాడితో 70,000 మంది మరణించారు. హిరోషిమాను సందర్శించిన తొలి అమెరికా అధ్యక్షుడు ఒబామానే. 

No comments:

Post a Comment