ఉన్నత విద్యావంతులు వ్యవసాయానికి దూరంగా ఉంటున్నట్లు వ్యవసాయ శాఖ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఈ రంగంలోకి వచ్చినవారిలో స్నాతకోత్తర పట్టభద్రులు కేవలం 2%గా తేలింది. వ్యవసాయదారుల్లో ఉన్నత పాఠశాల, ఆపై స్థాయి చదువుకున్నవారు 10% లోపేనని తేలింది.
- దేశవ్యాప్తంగా వ్యవసాయం చేస్తున్న 13 కోట్ల మందిలో 30.7% మంది నిరక్షరాస్యులే
- 5వ తరగతి లోపు చదువుకున్నవారు 22.5% ఉన్నారు
- వ్యవసాయం చేస్తున్న వ్యక్తుల సగటు వయసు 50 సం॥లు
- వ్యవసాయం చేస్తున్న 30 ఏళ్ల లోపు వయస్కుల సంఖ్య కేవం 3.5%
- దేశవ్యాప్తంగా వ్యవసాయ కమతాల విస్తీర్ణం పడిపోతోంది
- 2006-07లో కమతాల సంఖ్య - 22.33 కోట్లు
- 2011-12లో కమతాల సంఖ్య - 27.73 కోట్లకు పెరిగింది
- వీటి సగటు వీస్తీర్ణం 0.59 హెక్టార్ల నుంచి 0.57 హెక్టార్లకు తగ్గిపోయింది
- 6.4 కోట్ల హెక్టార్లకు సాగునీటి సౌకర్యం ఉండగా అందులో 2.9 కోట్ల హెక్టార్లలో (45.25%) ఒక పంటే పండుతుంది
- 3.3 కోట్ల హెక్టార్లలో (52.22%) రెండు పంటలు పండిస్తున్నారు
- 39.41% భూముల్లోనే ధ్రువీకృత విత్తనాలు వాడుతున్నారు
- https://www.youtube.com/channel/UCzPxgSEMTIBIewI3rYRoyYg
No comments:
Post a Comment