డిజిటల్ భారత్ కార్యక్రమంలో భాగంగా టెలి మెడిసిన్ తొలిదశ సేవలను కేంద్ర కార్మికమంత్రి బండారు దత్తాత్రేయ 2016 సెప్టెంబర్ 6న ఢిల్లీలోని బసాయిదారాపుర్ ఈఎస్ఐసీ ఆసుపత్రిలో ప్రారంభించారు. పైలట్ ప్రాజెక్టుగా 11 మారుమూల ప్రాంతాల్లో టెలి మెడిసిన్ సేవలు ప్రారంభించారు. https://www.youtube.com/channel/UCzPxgSEMTIBIewI3rYRoyYg

No comments:
Post a Comment