పశ్చిమ్బంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ జాతీయ పార్టీగా అవతరించింది. ఈ మేరకు ఎన్నికల సంఘం ప్రకటించింది. పశ్చిమ్బంగా సహా మణిపూర్, త్రిపుర, అరుణాచల్ప్రదేశ్లో తృణమూల్ కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందింది. ఈ క్రమంలో ఈసీ పేర్కొన్న ఎన్నికల గుర్తింపు (రిజర్వేషన్, కేటాయింపు) ఉత్తర్వు 1968ల్లో ఒకటైన 4 రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీ గుర్తింపును తృణమూల్ కాంగ్రెస్ సాధించడంతో ఆ పార్టీకి జాతీయ హోదా దక్కిందని ఈసీ తన ప్రకటనలో వివరించింది.
https://www.youtube.com/channel/UCzPxgSEMTIBIewI3rYRoyYg
ప్రస్తుతం ఉన్న జాతీయ పార్టీలు
1. బీజేపీ
3. బీఎస్పీ
4. సీపీఐ
5. సీపీఎం
6. ఎన్సీపీ








No comments:
Post a Comment