Monday, August 22, 2016

జాతీయ ఉత్తమ పారిశుద్ధ్య కార్మికుడిగా టి.వెంకటయ్య


 హైదరాబాద్‌ నగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ)కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. జాతీయ స్థాయి ఉత్తమ పారిశుద్ధ్య కార్మికులుగా కేంద్రం ఇద్దరిని ఎంపిక చేయగా అందులో జీహెచ్‌ఎంసీ కార్మికుడు టి.వెంకటయ్య కూడా ఉన్నారు. కోయంబత్తూర్‌కు చెందిన పారిశుద్ధ్య కార్మికుడు కూడా ఈ పురస్కారానికి ఎంపికయ్యారు.


GHMC-Greater Hyderabad Municipal Corporation 

No comments:

Post a Comment