Monday, August 22, 2016

కేంద్ర జ్యుడీషియల్‌ అకాడమీ డైరెక్టర్‌గా నియమితులైన తొలి తెలుగు వ్యక్తి ఎవరు?


కేంద్ర జ్యుడీషియల్‌ అకాడమీ డైరెక్టర్‌గా జస్టిస్‌ గోడ రఘురాం 2016 జులై 30న నియమితుయ్యారు. ఈ మేరకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టీఎస్‌ ఠాకూర్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ పదవిలో నియమితులైన తొలి తెలుగు వ్యక్తి రఘురాం. భోపాల్‌లో ఉన్న జాతీయ జ్యుడీషియల్‌ అకాడమీ డైరెక్టర్‌గా జస్టిస్‌ రఘురాం సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల శిక్షణ, న్యాయ సంస్కరణల, న్యాయశాస్త్ర బోధన, శిక్షణకు సంబంధించి కీలక బాధ్యతలు నిర్వహించనున్నారు.

No comments:

Post a Comment