Saturday, August 20, 2016

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చెయ్యడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాంభించనున్న పథకం?


ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థిలను హాజరుశాతాన్ని పెంచేందుకు బడికొస్తా అనే నూతన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ పథకం అమల్లో భాగంగా తొలుత ప్రభుత్వ ఎయిడెడ్‌, జడ్పీ, పురపాలక, ఆదర్శ పాఠశాలల్లోని 9వ తరగతి విద్యార్థినులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది.

No comments:

Post a Comment