Saturday, August 20, 2016

గుంటూరులో రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌ విధానం ప్రారంభం

ప్రభుత్వాసుపత్రుల్లో జన్మించే బిడ్డ సంరక్షణకు RFID అనే నూతన విధానాన్ని 2016 జులై 16న ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ గుంటూరులోని సర్వజనాసుపత్రిలో ప్రారంభించింది. ఇలాంటి కార్యక్రమం ప్రభుత్వాసుపత్రుల్లో అమలు చేయడం దేశంలో ఇదే తొలిసారని ప్రభుత్వం వెల్లడించింది


RFID-Radio-frequency identification 

No comments:

Post a Comment