Monday, August 22, 2016

డిజిటలైజేషన్‌లో ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలో ఎన్నవ స్థానంలో నిలిచింది?


డిజిటలైజేషన్‌ రంగంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం లభించింది. దేశవ్యాప్తంగా వివిధరంగాల్లో అత్యుత్తమ, పారదర్శక సేవలు అందుకొన్న రాష్ట్ర ప్రభుత్వాలకు సీఎన్‌బీసీ సంస్థ అవార్డును ప్రకటించింది. సంక్షేమ పథకాల అమల్లో సాంకేతికతను సమర్థంగా వినియోగించుకుంటున్న ఏకైక రాష్ట్రంగా ఏపీకి గుర్తింపు లభించింది.

No comments:

Post a Comment